ఈ పోస్టింగ్ ద్వారా మన బంధుమిత్రులందరికీ తెలియజేయడమేమనగా...
టేకుమళ్ళ హనుమాయమ్మ గారికి 20 వ తేదీ, జూన్ నెల ఆదివారం ఉదయం 9.30 గంటలకు నెల్లూరు లో,ఏ.సి.నగరు నందు, సుమ అవెన్యూ అపార్ట్మెంట్సు, గ్రవుండ్ ఫ్లోర్, నందు, ఆమె ముది మనుమడు టేకుమళ్ళ చంద్రహాస్ చక్రవర్తి చే "కనకాభిషేకము" జరుపబడును.
అందువల్ల తామెల్లరూ విచ్చేసి ఆ కార్యక్రమమును తిలకించి మమ్మనందింప జేయ గోరుతున్నాము.
ఆర్.యెస్.వీ.పీ. 9490400858.
