
శ్రీ అన్నమాచార్య 601 జయంతి సంధర్భంగా, 10 మే నెల 2009 నాడు సికిందరాబాదు పరేడ్ గ్రవుండ్స్ లో "లక్ష గళార్చన" జరిగింది. దానిలో పాల్గొని సాంప్రదాయ బద్ధంగా అన్నమాచార్య కీర్తనలు గానం చేసినందుకు గాను, "గిన్నీస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్స్" వారు శ్రీమతి చిదంబరి కి ప్రశంశా పత్రం ప్రదానం చేసారు.

0 comments:
Post a Comment