ఏప్రిల్ 13వ తేదీ, టేకుమళ్ళ ప్రసాద్ గారి కుమారుడు చి.ప్రీతం జన్మదినం, మియాపూర్ లో గల వారి స్వగృహం లో వైభవోపేతం గా జరిగింది. హాజరైన వారిలో, టేకుమళ్ళ శ్రీనివాస్ చక్రవర్తి కుటుంబ సభ్యులు, శ్రీమతి బిందు, ఫ్రదోష్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, కృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే, ప్రీతం నాయనమ్మ లలితాంబ గారు హాజరయ్యారు. బర్తు డే కేకు కట్ చేసిన అనంతరం, అందరు పెద్దలూ, తమ అసీస్సులను అందజేసారు. పిన్నలూ, పెద్దలూ ఈ సందర్భంగా కలుసుకొని, ఆ నాటి సాయంత్రం, ఆనందంగా గడిపారు.
అల్లసాని వారి అల్లిక జిగిబిగి
-
చాలా రోజుల తర్వాత మీ ముందుకొస్తున్నందుకు చాలా ఆనందం గా ఉంది. ఇలా రావడానికి
జ్యోతి వలబోజు గారి "మాలిక" పత్రిక లో నా "అల్లసాని వారి అల్లిక జిగిబిగి" అనే
అంశ...

0 comments:
Post a Comment