అన్నమయ్య అఖండ సంకీర్తనార్చన మే నెల 24 వ తేదీ నుండి 27 వరకూ, అమెరికా వారి సిలికాన్ ఆంధ్రా వారి అధ్వర్యాన విజయవాడ లొ జరిగింది. ఆ సంకీర్తనార్చన లో శ్రీమతి చిదంబరి మరియూ 35 మంది బృందం, 26 వ తేదీ, విజయవాడ లో తుమ్మలపల్లి కళాక్షేత్రం లో గానం చేసారు.
అల్లసాని వారి అల్లిక జిగిబిగి
-
చాలా రోజుల తర్వాత మీ ముందుకొస్తున్నందుకు చాలా ఆనందం గా ఉంది. ఇలా రావడానికి
జ్యోతి వలబోజు గారి "మాలిక" పత్రిక లో నా "అల్లసాని వారి అల్లిక జిగిబిగి" అనే
అంశ...
0 comments:
Post a Comment